Wednesday, October 24, 2012

రజతం మ్రుణ్ మయ మైన వేళ


బంగారం లాంటి రజతం రాజ రత్నం తో కలిసి ధూళి లో కలిసిన వేళ , ఆశ దురాశ గా మారితే పతనం తప్పదేమో , రామలింగడు లింగం మింగుతే ,గాలి బొగ్గునే భోజనం చేస్తే , చిన్న చిన్న చిరుతిళ్ళు తింటూ ఎదిగిన చిరు నాయకుల స్వప్నమే నేటి భారతం , కాదు కాదు విశాల ప్రపంచం ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం , కాని న్యాయనిదే విజయం అని మొలకెత్తే ఆశ

No comments:

Post a Comment